Satya Nadella: టైమ్ మ్యాగజైన్ లో మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల..!
టైమ్ మ్యాగజైన్ 2024లో ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో పలువురు భారతీయులు చోటు సంపాదించారు. వీరిలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియా భట్, రెజ్లర్ సాక్షి మాలిక్, నటుడు దేవ్ పటేల్ తదితరులు ఉన్నారు.