PM మోదీతో నాదేళ్ల భేటీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై చర్చ

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. భారత్‌ను ఏఐ-ఫస్ట్‌గా రూపొందించడం కోసం పనిచేయడం సంతోషంగా ఉందని నాదెళ్ల తెలిపారు. ఈ క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌, ఏఐ వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

New Update
Satya Nadella-Pm Modi

Satya Nadella-Pm Modi Photograph: (Satya Nadella-Pm Modi)

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని సత్య నాదెళ్ల సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఇంకా విస్తరించడానికి భారత్‌తో కలిసి పనిచేస్తామన్నారు.

ఇది కూడా చూడండి:Car Accident: చింటూ టార్చర్‌ వల్లే చనిపోతున్నాం.. కారు దగ్ధం బాధితులు!

కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని..

ఏఐ-ఫస్ట్‌గా భారత్‌ను రూపొందించడం కోసం మేం పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని నాదెళ్ల తెలిపారు. ఈ భేటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌, ఏఐ వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాని మోదీ స్పందిస్తూ.. చర్చలు జరిపిన అంశాలు అద్భుత ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నా అని సోషల్ మీడియాలో రిప్లై ఇచ్చారు.  

ఇది కూడా చూడండి: USA: హెచ్–1 వీసాదారులకు గుడ్‌ న్యూస్.. స్టాంపింగ్‌ ఇక అమెరికాలోనే...

ఇది కూడా చూడండి: Keir Starmer:మస్క్‌ చెప్పేవన్నీ అబద్దాలే..బ్రిటన్‌ ప్రధాని!

ఇది కూడా చూడండి: Canada: ఇన్ని గొడవలతో ఇక పోరాడలేను–ట్రూడో

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు