Revanth Reddy : ఆ ఆలోచనే కేసీఆర్దే.. మేడిగడ్డ విషయంలో తప్పంతా వారిదే : రేవంత్రెడ్డి
గతంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నం చేస్తోందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ నిరుపయోగమని ఇంజినీర్లు తేల్చారని.. అయినా కేసీఆర్ వారి మాట వినలేదని మండిపడ్డారు. ఐదుగురు ఇంజినీర్ల బృందం ఇచ్చిన రిపోర్ట్ను బీఆర్ఎస్ తొక్కిపెట్టిందన్నారు.