CM Revanth Reddy: తెలంగాణలో రాజకీయాల్లో మేడిగడ్డ, కృష్ణ జలాల వివాదంపై నడుస్తున్నాయి. అసెంబ్లీలో KRMB పై చర్చలు ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎందుకు రావడం లేదు అని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నేతలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే KRMB ని కేంద్రానికి అప్పగించిందని ఆరోపణలు చేస్తోంది.
పూర్తిగా చదవండి..CM Revanth Reddy: బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కు… మేడిగడ్డ పనికిరాదు.. సీఎం రేవంత్ గరం
తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైందని అన్నారు సీఎం రేవంత్. బీఆర్ఎస్తో పాటు వారి చీకటి మిత్రులు బీజేపీ శాసన సభ్యులు మేడిగడ్డకు రావడం లేదని పేర్కొన్నారు. మేడిగడ్డ మరమ్మతులకు పనికి రాదని తెలిపారు.
Translate this News: