Hyderabad : నల్సార్లో విద్యార్థి అనుమానాస్పద మృతి..రహస్యంగా తరలించిన యజమాన్యం
మేడ్చల్ జిల్లా శామీర్పేటలో ఉన్న నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో విషాదం నెలకొంది. యూనివర్సీటీలో న్యాయశాస్త్ర విద్యార్థి సహస్త్రాన్షు(22) శనివారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.