నన్ను చూసి పారిపోయారు..మంచు మనోజ్! Manchu Manoj on his latest Entry and comments on bouncers | RTV
మంచు ఫ్యామిలీ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. మంచు విష్ణు సిబ్బంది జల్పల్లిలోని అటవీ ప్రాంతంలో అడవి పందులను వేటాడినట్లు తెలుస్తోంది. అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి.
తమ కుటుంబంలో జరుగుతున్న గొడవలపై మోహన్ బాబు భార్య నిర్మల తొలిసారి స్పందించారు. ఆదివారం నాడు మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తోన్న వార్తలపై క్లారిటీ ఇస్తూ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కు లేఖ రాశారు.
మంచు ఫ్యామిలీపై మొత్తం 3 కేసులు నమోదయ్యాయని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. మోహన్ బాబుకు ఇప్పటికే నోటీసులు ఇవ్వగా.. హైకోర్టు ఈ నెల 24 వరకు టైం ఇచ్చిందన్నారు. మోహన్ బాబు వద్ద 2 గన్స్ ఉన్నట్టు తమ వద్ద సమాచారం ఉందన్నారు.
మంచు మనోజ్, మౌనిక దంపతులు జనసేనలోకి చేరేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. మౌనిక తండ్రి భూమా నాగిరెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన నంద్యాల స్థానం నుంచి వీరు తమ రాజకీయ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.
జల్పల్లి నివాసంలోని మంచు మనోజ్, విష్ణు మధ్య మరోసారి వివాదం చెలరేగింది. మనోజ్క్ ఇంటికి చెందిన జనరేటర్లో విష్ణు పంచదార పోయించారు. దీంతో మనోజ్ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.