మహారాష్ట్రలో సీఎం పోరు.. షిండే VS ఫడ్నవీస్
మహారాష్ట్రలో మహాయుతి నుంచి తర్వాతి సీఎం ఎవరూ అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. శివసేన నుంచి వచ్చిన ఏక్నాథ్ షిండే, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య పోటీ నడుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
మహారాష్ట్రలో మహాయుతి నుంచి తర్వాతి సీఎం ఎవరూ అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. శివసేన నుంచి వచ్చిన ఏక్నాథ్ షిండే, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య పోటీ నడుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
మహారాష్ట్ర, జార్ఖండ్లో రెండోదశ పోలింగ్ కూడా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి దాదాపు 60 శాతానికి పైగా ఓటింగ్ నమోదైందని అధికారులు చెబుతున్నారు. జార్ఱండ్లో నెల 13 జరిగిన మొదటి దశ పోలింగ్లోనూ భారీగా ఓటింగ్ నమోదయింది.