మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సంచలన ప్రకటన చేశారు. తాము ప్రవేశపెట్టిన పథకాల వల్లే ప్రజలు తమకు ఓటు వేశారని అన్నారు. నేను సీఎం అంటే కామన్ మ్యాన్గానే చూస్తానని తెలిపారు. తనకు ప్రధాని మోదీ, అమిత్ షా సపోర్ట్ ఉందన్నారు. అయితే సీఎం పదవి నిర్ణయాన్ని ప్రధాని మోదీకి వదిలేశానని చెప్పారు. బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
ఇది కూడా చూడండి: Ajahn Siripanyo: బౌద్ధ సన్యాసిగా మారిన 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు
శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్), బీజేపీకి చెందిన ప్రముఖ నేతలను హైకమాండ్ ఢిల్లీకి పిలిపించిన సంగతి తెలిసిందే. ప్రఫుల్ పటేల్, అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండేలతో బీజేపీ హైకమాండ్ గురువారం ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించనుంది. అయితే ఈ భేటీలో మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు వ్యూహంపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే ముఖ్యమంత్రి ఎవరు అనేది అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Ajahn Siripanyo: బౌద్ధ సన్యాసిగా మారిన 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు
కొత్తగా ఏర్పడే మహాయుతి కూటమి ప్రభుత్వంలో తన కొడుకు శ్రీకాంత్ షిండేకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని ఏక్నాథ్ షిండే పట్టుబడుతున్నట్లు సమాచారం. శ్రీకాంత్ ప్రస్తుతం కల్యాణ్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు మహాయుతి కూటమి కన్వీనర్ పదవిని కూడా తన కొడుకుకి ఇవ్వాలని షిండే డిమాండ్ చేస్తున్నట్లు జాతీయ మీడియాలు వెల్లడిస్తున్నాయి.
ఇది కూడా చూడండి: TG crime: తెలంగాణలో షాకింగ్ ఘటన.. రన్నింగ్ ట్రైన్లో వృద్ధురాలిని రేప్ చేసి.. !
BIG BREAKING: నాకు మోదీ, అమిత్ షా సపోర్ట్ ఉంది.. షిండే సంచలన ప్రకటన
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సంచలన ప్రకటన చేశారు. తనకు ప్రధాని మోదీ, అమిత్ షా సపోర్ట్ ఉందన్నారు. అయితే సీఎం పదవిని ప్రధాని మోదీకి వదిలేశానని చెప్పారు. బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సంచలన ప్రకటన చేశారు. తాము ప్రవేశపెట్టిన పథకాల వల్లే ప్రజలు తమకు ఓటు వేశారని అన్నారు. నేను సీఎం అంటే కామన్ మ్యాన్గానే చూస్తానని తెలిపారు. తనకు ప్రధాని మోదీ, అమిత్ షా సపోర్ట్ ఉందన్నారు. అయితే సీఎం పదవి నిర్ణయాన్ని ప్రధాని మోదీకి వదిలేశానని చెప్పారు. బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
ఇది కూడా చూడండి: Ajahn Siripanyo: బౌద్ధ సన్యాసిగా మారిన 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు
శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్), బీజేపీకి చెందిన ప్రముఖ నేతలను హైకమాండ్ ఢిల్లీకి పిలిపించిన సంగతి తెలిసిందే. ప్రఫుల్ పటేల్, అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండేలతో బీజేపీ హైకమాండ్ గురువారం ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించనుంది. అయితే ఈ భేటీలో మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు వ్యూహంపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే ముఖ్యమంత్రి ఎవరు అనేది అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Ajahn Siripanyo: బౌద్ధ సన్యాసిగా మారిన 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు
కొత్తగా ఏర్పడే మహాయుతి కూటమి ప్రభుత్వంలో తన కొడుకు శ్రీకాంత్ షిండేకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని ఏక్నాథ్ షిండే పట్టుబడుతున్నట్లు సమాచారం. శ్రీకాంత్ ప్రస్తుతం కల్యాణ్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు మహాయుతి కూటమి కన్వీనర్ పదవిని కూడా తన కొడుకుకి ఇవ్వాలని షిండే డిమాండ్ చేస్తున్నట్లు జాతీయ మీడియాలు వెల్లడిస్తున్నాయి.
ఇది కూడా చూడండి: TG crime: తెలంగాణలో షాకింగ్ ఘటన.. రన్నింగ్ ట్రైన్లో వృద్ధురాలిని రేప్ చేసి.. !
దారుణం.. కోడలిని రూ.లక్షకు అమ్మేసిన అత్తమామలు, కట్ చేస్తే ఊహించని షాక్
మహారాష్ట్రలో దారుణమైన సంఘటన జరిగింది. భర్తను కోల్పోయిన కోడలిని ఆమె అత్తమామలు రూ.లక్ష 20 వేలకు అమ్మేయడం కలకలం రేపింది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
OpenAI Chatgpt: డాక్టర్లనే మరిపించిన చాట్జీపీటీ.. నెలల తరబడి బాధపడుతున్న సమస్యకు పరిష్కారం
అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో అనే దానికి ఈ వార్త నిదర్శనం. Short News | Latest News In Telugu | నేషనల్
Pakistan : పాకిస్తాన్ బలుపు చేష్టలు .. ఆరు డ్రోన్లను కూల్చేసిన భారత్
పాకిస్థాన్ ఆగడాలు ఏ మాత్రం ఆగడం లేదు. భారత సరిహద్దుల్లోకి చొచ్చుకు రావడానికి పాక్ డ్రోన్లు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. : Short News | Latest News In Telugu | నేషనల్
Extra Marital Affairs : అక్రమసంబంధాల్లో కాంచీపురం టాప్ ..హైదరాబాద్ ఎన్నో ప్లేస్ అంటే?
తాజాగా ప్రముఖ డేటింగ్ యాప్ ఆష్లే మాడిసన్ జూన్ 2025 డేటాను రిలీజ్ చేసింది. ఎక్స్ ట్రా - మారిటల్ అఫైర్స్ కోసం తమ యాప్ ను Short News | Latest News In Telugu | నేషనల్
BIG BREAKING: ఎయిర్ ఇండియాకు బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన డీజీసీఏ!
ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. Short News | Latest News In Telugu | నేషనల్
Mumbai train blasts case: ముంబై రైలు పేలుళ్ల ఘటన.. 12 మంది నిర్దోషుల తీర్పుపై సుప్రీంకోర్టు స్టే
2006లో జరిగిన ముంబయి రైలు పేలుళ్ల ఘటనలో 12 నిందితులను నిర్ధోషులుగా ప్రకటిస్తూ ఇటీవల బాంబే హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | నేషనల్
దారుణం.. కోడలిని రూ.లక్షకు అమ్మేసిన అత్తమామలు, కట్ చేస్తే ఊహించని షాక్
Britain: కోట్ల కోసం కాళ్ళు నరుక్కున్న డాక్టర్
🔴Live News Updates: రెజ్లింగ్ కింగ్ హల్క్ హోగన్ హార్ట్ అటాక్ తో మృతి
Hulk Hogan: రెజ్లింగ్ కింగ్ హల్క్ హోగన్ హార్ట్ అటాక్ తో మృతి
USA: భారతీయులపై అక్కసు..వారిని నియమించుకోవద్దన్న ట్రంప్