Telangana: తెలంగాణలో గుండె పగిలే ఘోరం.. ముగ్గురు అన్నదమ్ముల మృతి - కన్నీళ్లు మిగిల్చిన బర్త్ డే వేడుక
తెలంగాణలో పుట్టినరోజు వేడుక విషాదంగా మారింది. సరదాగా గడిపేందుకు వెళ్లిన స్నేహితులు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో సాయితేజ, వాసా పవన్కుమార్, వాసా రాఘవేందర్ మృతిచెందగా.. మరో నలుగురు గాయాలపాలై కన్నవాళ్లకు కన్నీళ్లు మిగిల్చారు.