Mahbubnagar : ఓరేయ్ కామాంధుడా.. ఏడేండ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడి
జడ్చర్లలో తల్లితో కలిసి కట్టెల కోసం వెళ్లిన ఏడేళ్ల బాలికపై పదహారేళ్ల బాలుడు లైంగికదాడికి దిగాడు. మూడు రోజుల కింద జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది.
జడ్చర్లలో తల్లితో కలిసి కట్టెల కోసం వెళ్లిన ఏడేళ్ల బాలికపై పదహారేళ్ల బాలుడు లైంగికదాడికి దిగాడు. మూడు రోజుల కింద జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది.
తెలంగాణలో పుట్టినరోజు వేడుక విషాదంగా మారింది. సరదాగా గడిపేందుకు వెళ్లిన స్నేహితులు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో సాయితేజ, వాసా పవన్కుమార్, వాసా రాఘవేందర్ మృతిచెందగా.. మరో నలుగురు గాయాలపాలై కన్నవాళ్లకు కన్నీళ్లు మిగిల్చారు.
తెలంగాణలో కాంగ్రెస్ నేతల కొట్లాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఏకంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలోనే ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఒకరినొకరు చేయిచేసుకున్నట్లుగా తెలుస్తోంది.
నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండపేట గ్రామ శివారులోని ఆంజనేయస్వామి దైవదర్శనానికి వచ్చిన ఓ వివాహితపై ఏడుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో సంచలన విషయాలను ఐజీ సత్యనారాయణ బయటపెట్టారు.
ఆటలాడుతూ.. విద్యార్థి మృ*తి | Sai Puneeth Incident | A School Boy in Mahboob Nagar District collapses suddenly while playing few out door games | RTV
బావను పలకరించేందుకు వెళ్లిన బావమరిదిని | Madugula Mandal becomes the center for a surprising murder by a person kills him with Axe in Mahboob Nagar District| RTV
మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని శ్రీ కురుమూర్తి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. స్వామి దేవాలయానికి దగ్గర్లో రూ.110కోట్లతో చేపట్టనున్న ఆలయ ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.