Milind Deora: అధిక చక్కెర, కొవ్వు ఉత్పత్తులపై యాడ్స్ బ్యాన్ చేయాలి: శివసేన ఎంపీ
శివసేన ఎంపీ, రాజ్యసభ్యుడు మిలింద్.. ప్రధాని మోదీ #Fight Obesity కార్యక్రమాన్ని అభినందించారు. ఒబెసిటీని కలిగించే అధిక చక్కర, కొవ్వు వంటి ఆహార ఉత్పత్తులపై ప్రభుత్వం అధిక పన్ను విధించాలని సూచించారు. పిల్లలు లక్ష్యంగా వాటిపై చేస్తున్న ప్రకటనలను నిషేధించాలని కోరారు.