AP:ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. జగన్, చంద్రబాబులకు షర్మిలా లేఖ
ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సీఎం జగన్, చంద్రబాబులకు లేఖ రాశారు. పదేళ్లలో రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిందంటూ ప్రత్యేక హోదా సహా విభజన హామీలను ఇందులో ప్రస్తావించారు. ప్రజల హక్కుల తీర్మానాన్ని వెంటనే ఆమోదించి కేంద్రానికి, రాష్ట్రపతికి పంపాలని కోరారు.