Sharmila: ప్రధాని మోడీకి లేఖ రాసిన వైఎస్ షర్మిలా.. రాష్ట్రం నిస్సహాయత స్థితిలో ఉందంటూ
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా ప్రధాని నరేంద్ర మోడీకి మరోసారి లేఖ రాశారు. ఏపీ అభివృద్ధికి సంబంధించి పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో పేర్కొన్న అపరిష్కృత వాగ్దానాలపై ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఏపీకి రాజధాని, ప్రత్యేక హోదా అంశాలను ఇందులో పేర్కొన్నారు.