UNO layoffs: ట్రంప్ దెబ్బ.. ఐక్యరాజ్యసమితిలో భారీ లేఆఫ్స్!
ట్రంప్ దెబ్బకు ఐక్యరాజ్యసమితి కూడా కుదేలయిపోయింది. ఆ సంస్థకు నిధులు కట్ చేయడంతో యూఎన్ 6,900 మందిని లేఆఫ్స్ చేయనుంది. దీంతో 3.7 బిలియన్ల డాలర్ల బడ్జెట్ ను తగ్గించనుంది.
ట్రంప్ దెబ్బకు ఐక్యరాజ్యసమితి కూడా కుదేలయిపోయింది. ఆ సంస్థకు నిధులు కట్ చేయడంతో యూఎన్ 6,900 మందిని లేఆఫ్స్ చేయనుంది. దీంతో 3.7 బిలియన్ల డాలర్ల బడ్జెట్ ను తగ్గించనుంది.
ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సంస్థలో ఉన్న తమ సిబ్బందిలో మూడు శాతం ఉద్యోగస్థులపై వేటు వేయనున్నట్లు సమాచారం. 2023లో మైక్రోసాఫ్ట్ 10 వేల మందిపై వేటు విధించింది. మేనేజ్మెంట్ స్థాయిలను తగ్గించాలనే ఉద్దేశంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
జొమాటో తన ఉద్యోగులకు పెద్ద షాక్ ఇచ్చింది. సుమారు 600 మందిని జాబ్స్ నుంచి తొలగించింది. వీరంతా జాయిన్ అయి ఏడాది కాలేదు. ఖర్చులను తగ్గించుకోవడానికే ఉద్యోగాలను తొలగించామని జొమాటో ప్రకటించింది.
జియో స్టార్ కంపెనీ 1100 మందిపై వేటు విధించనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులపై గత నెల ప్రారంభమైన ఈ వేటు జూన్ వరకు కొనసాగనున్నట్లు సమాచారం. వేటు విధించిన వారిలో కొందరికి మూడు నెలల నోటీస్ పీరియడ్ ఇవ్వగా, మరికొందరికి ఆరు లేదా 12 నెలల వేతనాన్ని అందిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఎలాన్ మస్క్ కలిసి ఫెడరల్ ఉద్యోగులను పీకేస్తున్నారు.ఇప్పటివరకు 9 వేల 500 మందిని జాబ్స్ నుంచి తొలగించారు.మరో 75 వేలమంది ఉద్యోగాలను పోగొట్టుకునేందుకు రెడీగా ఉన్నారు. దీని వలన ప్రభుత్వ ఖర్చులు తగ్గుతాయని ట్రంప్ సర్కార్ భావిస్తోంది.
డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. పాలనలో మరింత దూకుడు పెంచారు ట్రంప్. తాజాగా ఫెడరల్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్క్లూజన్ సిబ్బంది అందరికీ లేఆఫ్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వారందరినీ సెలవుపై వెళ్లిపోవాలని ఉత్తర్వులు జారీ చేశారు.
గూగుల్ సంస్థ లేఆఫ్స్కి సంబంధించి మరో కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీలో కొంతమందిని తొలగిస్తున్నామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ శుక్రవారం వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగిస్తామని తెలిపారు.
గూగుల్ తన ఉద్యోగుల షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. 30వేల మంది జాబ్ లను ప్రశ్నార్ధకంలో పడేయనుందని తెలుస్తోంది. తన కంపెనీలో ఉద్యోగుల స్థానంలో ఏఐ టెక్నాలజీని వాడుకోవాలని చూస్తోంది.
సరైన సమయంలో కఠిన నిర్ణయం తీసుకోవడం వల్లే కంపెనీ ఈరోజు ఉందని..లేకపోతే చాలా నష్టపోయేవాళ్లం అంటూ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. లే ఆఫ్ ల విషయంలో కంపెనీ కఠినంగా వ్యవహరించింది అన్నదానికి ఆయన సమాధానం ఇచ్చారు.