Health Tips: శీతాకాలంలో కొబ్బరి నీళ్లు ఏ సమయంలో తాగాలి?
కొబ్బరి నీరు చల్లదనాన్ని అందిస్తుంది. అందుకే శీతాకాలంలో సరైన సమయంలో కొబ్బరి నీళ్లు తాగాలి. పోషకాలు అధికంగా ఉండే కొబ్బరి నీళ్లు ఉదయం తాగడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
కొబ్బరి నీరు చల్లదనాన్ని అందిస్తుంది. అందుకే శీతాకాలంలో సరైన సమయంలో కొబ్బరి నీళ్లు తాగాలి. పోషకాలు అధికంగా ఉండే కొబ్బరి నీళ్లు ఉదయం తాగడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
చల్లటి నీరు తాగడం వలన కొన్ని సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే చల్లటి నీరు తాగడం వల్ల ఒక వ్యక్తి చనిపోవడం అనేది చాలా తక్కువ, అరుదైన సందర్భాల్లో జరుగుతుందని తెలుస్తుంది. చల్లటి నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత బాగా తగ్గుతుంది.
అమెరికా గాజాను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.దాన్ని స్వాధీనం చేసుకుంటాం. గాజాను రక్షించి పునరుద్ధరిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఆలోచన అమెరికాకు లేదని అన్నారు.
సాధారణంగా ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్ విమానంలో వెళ్లాలంటే మహా అయితే ఓ మూడు నాలుగు వేలు అవుతాయి. కానీ కుంభమేళా కారణంగా ప్రస్తుతం ఛార్జీలు 80 వేలకు చేరుకున్నాయి. ఈ ధరలు లండన్,బ్యాంకాక్ లకు ఓ వైపు వెళ్లడానికి సరిపోతాయని నెట్టింట చర్చ సాగుతోంది.
ఎలాన్ మస్క్కి ట్రంప్ మరిన్ని అధికారాలు అప్పజెప్పారు.ఈ మేరకు ఆయన నిర్వర్తిస్తున్న డోజ్ విభాగానికి ప్రత్యేక అధికారాలిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై అధ్యక్షుడు తాజాగా సంతకం చేశారు,
టీటీడీ సేవలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వాట్సాప్ గవర్నెన్స్లోకి తిరుమల తిరుపతి దేవస్థానం సేవల్ని త్వరలోనే తీసుకొస్తామన్నారు.రైల్వే టికెట్లు కూడా వాట్సాప్ గవర్నెన్స్లోకి అందుబాటులోకి తెస్తామన్నారు.
అమెరికా నుంచి అక్రమ వలసదారులను వెనక్కి పంపించడం పై పోప్ ఫ్రాన్సిస్ స్పందించారు. వారిని బలవంతంగా పంపించి వేయడమనేది వారి గౌరవాన్ని తగ్గించనట్లే అవుతుందని ఆయన అన్నారు.
ప్రేమికుల దినోత్సం సందర్భంగా సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా రీ రిలీజ్ కానుంది. సిమ్రన్, సమీరా రెడ్డి, రమ్య ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే వాలెంటైన్స్ డే సందర్భంగా మరోసారి మూవీ రీ రిలీజ్ చేస్తున్నారు.
సింగపూర్కు ఉగ్రదాడుల ముప్పు ఉన్నట్లు ఆ దేశ హోంమంత్రి కె.షణ్ముగం తెలిపారు.ఇటీవల కాలంలో తీవ్రవాద భావజాలం కల్గిన వ్యక్తుల సంఖ్య పెరుగుతున్నట్లు చెప్పారు.ఎప్పుడైనా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని.. ప్రజలంతా మానసికంగా సిద్ధంగా ఉండాలన్నారు.