Champions Trophy 2025: చెలరేగిన టీమిండియా.. ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్
శ్రీలంకలో జరిగిన దివ్యాంగ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. ఇందులో ఇంగ్లండ్పై భారత్ 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ 197 పరుగులు చేసి విజేతగా నిలిచింది.