Accident: బాపట్లలో ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
బాపట్ల జిల్లా డేగరమూడి సమీపంలో నేషనల్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. బైక్పై ప్రయాణిస్తున్న వారిని లారీ ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.