AP: పక్కా ప్లాన్..కంటెయినర్ లో 225 ల్యాప్ టాప్ లు దొంగతనం
బాపట్ల జిల్లాల కొరిశపాడు మండలం మేదరమెట్ల దగ్గర పెద్ద దొంగతనం జరిగింది. పక్కాప్లాన్ ప్రకారం రవాణా అవుతున్న ల్యాప్ టాప్ లను చోరీ చేశారు. ఏకంగా 225 ల్యాప్ టాప్ లను కొట్టేశారు.
బాపట్ల జిల్లాల కొరిశపాడు మండలం మేదరమెట్ల దగ్గర పెద్ద దొంగతనం జరిగింది. పక్కాప్లాన్ ప్రకారం రవాణా అవుతున్న ల్యాప్ టాప్ లను చోరీ చేశారు. ఏకంగా 225 ల్యాప్ టాప్ లను కొట్టేశారు.
దేశంలో విద్యార్థులందరికీ కేంద్రం ఉచితంగా ల్యాప్టాప్లు ఇస్తోందని చెబుతూ సైబర్ కేటుగాళ్లు వాట్సాప్లో మెసేజ్లు పంపిస్తున్నారు. ప్రభుత్వం ఉచిత ల్యాప్టాప్లు ఇవ్వడం లేదని పీఐబీ ఫ్యాక్ట్చెక్ విభాగం ఎక్స్లో స్పష్టం చేసింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలు ప్రపంచ మొత్తంతో పాటూ సొంత దేశ ప్రజలను కూడా భయపెడుతున్నాయి. సుంకాల వలన ధరలు పెరుగుతాయనే ఆందోళనతో జనాలు స్టోర్లకు పరుగులు పెడుతున్నారు.
ప్రముఖ కంపెనీ లెనోవా సోలార్తో పనిచేసే ల్యాపీని త్వరలో మార్కెట్లోకి తీసుకురాబోతుంది. చూడటానికి సాధారణ ల్యాపీలానే ఉన్నా దీని వెనుక ప్యానెల్ మాత్రం సౌరశక్తిని సంగ్రహించేలా ఏర్పాటు చేశారు. అయితే ఇది ఔట్డోర్లో పనిచేసే వారికి బాగా ఉపయోగపడుతుంది.
ల్యాప్టాప్లో మైక్రోఫోన్ పని చేయకపోతే వీడియో కాల్స్, రికార్డ్ ఆడియో వంటి వాటిని వినియోగించలేక విసుగు చెందుతాము. అయితే మీరు దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు మీ ల్యాప్టాప్ను సేవా కేంద్రానికి తీసుకెళ్లకుండానే ఈ సమస్యను పరిష్కరించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ఒడిలో ల్యాప్టాప్ పెట్టుకొని ఎక్కువ సేపు వర్క్ చేయడం వల్ల స్కిన్ ఇరిటేషన్, అలెర్జీ, అలసట మరియు తలనొప్పి, స్పెర్మ్ నాణ్యత తగ్గడం ఇలా చాలా రకాల చేడు ప్రభావాలు ఉన్నాయి.
మీ ల్యాప్టాప్ సడన్ గా స్లో అవుతుంది ఆంటే దానికి కాష్ ఒక ప్రధాన కారణం. కాష్ కారణంగా, అత్యంత ఖరీదైన ల్యాప్టాప్లు కూడా నెమ్మదిస్తాయి. బ్రౌజర్ యొక్క కాష్ను క్లియర్ చేస్తే ల్యాప్టాప్ వేగం పెరుగుతుంది.