Ethiopia: భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి 157 మంది మృతి
ఇథియోపిలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు సోమవారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 157 మంది మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికితీస్తున్నాయి.