Un Migration Agency : పసిఫిక్ ద్వీప దేశమైన పపువా గిని (Papua New Guinea) లోని ఓ మారుమూల గ్రామంలో కొండచరియలు (Landslides) విరిగిపడి భారీ ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 670 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) సంస్థ అంచనా వేసింది. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘోర ప్రమాదంలో 150కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని యూఎన్ మైగ్రేషన్ ఏజెన్సీ మిషన్ చీఫ్ సెర్హన్ అక్టోప్రాక్ (Serhan Actoprak) అన్నారు.
పూర్తిగా చదవండి..Landslide : మాటలకందని విషాదం.. 670 మంది మృతి.. కొండచరియలు విరిగిపడడంతో..
పసిఫిక్ ద్వీప దేశమైన పపువా గినిలోని ఓ మారుమూల గ్రామంలో కొండచరియలు విరిగిపడి భారీ ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. 670 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సంస్థ అంచనా వేసింది.
Translate this News: