కోటాలో దారుణం.. మరో విద్యార్థి అనుమానస్పద మృతి..
రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి అనుమానస్పదస్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. జేఈఈకి ప్రిపేర్ అవుతున్న ఓ విద్యార్థి ఇలా ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.