Suicide : రాజస్థాన్ కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య
పోటీపరీక్షలు అనగానే భయామో, లేక విజయం సాధించలేమన్న అపనమ్మకమో కానీ పోటీ పరీక్షల కోచింగ్కు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కోటాలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతుండగా 2025లో ఆత్మహత్య చేసుకున్నవారి సంఖ్య 15కు చేరింది.