Kota Student Missing: రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆగడం లేదు. మరికొందరు అదృశ్యమవుతున్నారు. అయితే తాజాగా నీట్ శిక్షణ (NEET Coaching) కోసం వచ్చిన మరో విద్యార్థి కనిపించకుండా పోయాడు. అంతకుముందు ఆ విద్యార్థి తన తల్లిదండ్రులకు ఓ మెసేజ్ పంపాడు. దీన్ని చూసిన వారు ఆందోళనకు గురవుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్లోని (Rajasthan) బమన్వాస్ అనే ప్రాంతానికి చెందిన రాజేంద్ర మీనా కోటాలో నీట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఇటీవల అతడు తన తండ్రి జగ్దీశ్ మీనాకు ఓ మెసేజ్ పెట్టాడు. అందులో ‘నేను ఇంటికి రాను.. వెళ్లిపోతున్నాను. ఉన్నత చదువులు చదవాలని లేదు. ఇప్పుడు నా దగ్గర రూ.8వేలు ఉన్నాయి. ఐదేళ్లవరకు తిరిగిరాను. నా ఫోన్ అమ్మేస్తాను. ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోను.
పూర్తిగా చదవండి..Kota: కోటాలో విద్యార్థి అదృశ్యం.. ఇంటికి రానని తండ్రికి మెసేజ్
రాజస్థాన్లోని కోటాలో నీట్ శిక్షణ కోసం వచ్చిన మరో విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఉన్నత చదువులు చదవాలని లేదు, దూరంగా వెళ్లిపోతున్నాను, ఐదేళ్లవరకు తిరిగిరాను అంటూ తన తల్లిదండ్రులకు అతడు మెసేజ్ పెట్టాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
Translate this News: