KKR VS RCB: కింగ్ కోహ్లీ హాఫ్ సెంచరీ
సీనియర్ గా కింగ్ కోహ్లీ ఆర్సీబీ బాధ్యతలను తన భుజాల మీద వేసుకున్నాడు. బ్యటింగ్ కు దిగిన దగ్గర నుంచి బాగా ఆడుతూ మ్యాచ్ ను ముందుకు నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
సీనియర్ గా కింగ్ కోహ్లీ ఆర్సీబీ బాధ్యతలను తన భుజాల మీద వేసుకున్నాడు. బ్యటింగ్ కు దిగిన దగ్గర నుంచి బాగా ఆడుతూ మ్యాచ్ ను ముందుకు నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
ఇప్పటి వరకు ఐపీఎల్ ఆర్సీబీ, కేఆర్ లు 20 సార్లు తలపడితే అందులో 14 బెంగళూరు జట్టే గెలిచింది. కానీ ఇప్పటి వరకు ఆర్సీబీ కప్ కొట్టలేదు. మరోవైపు కేకేఆర్ లాస్ట్ ఇయర్ కప్ గెలిచి ఉత్సాహంగా ఉంది. ఈ నేపథ్యంలో మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడ్డానికి రెడీ అయ్యాయి ఇరు జట్లు.
కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ బాధ్యతలు తనకు అప్పగించడంపై అజింక్య రహానె హ్యాపీగా ఫీలయ్యాడు. ‘‘కేకేఆర్కు కెప్టెన్గా ఉండటం నాకు గర్వకారణం. టైటిల్ నిలబెట్టుకోవడం సవాల్తో కూడుకున్న పని. ఆ సవాలుకు మేము సిద్ధంగా ఉన్నాం’’ అని కేకేఆర్ కెప్టెన్ తెలిపాడు.
ఐపీఎల్ ప్రారంభానికి ముందు కేకేఆర్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఈ జట్టులోని కీలక ప్లేయర్ ఉమ్రాన్ మాలిక్ గాయం కారణంతో లీగ్కి దూరమయ్యాడు. దీంతో కేకేఆర్ జట్టు ఇతని స్థానంలో ఎడమచేతి వాటం ఉన్న ఫాస్ట్ బౌలర్ సకారియా వచ్చాడు. రూ.75లక్షలకు కేకేఆర్ జట్టు తీసుకుంది.
ఐపీఎల్ 2025 సీజన్ త్వరలో ప్రారంభం కాబోతుంది. తాజాగా తమ కెప్టెన్ను కేకేఆర్ నైట్రైడర్స్ ప్రకటించింది. ఆజింక్య రహానేను కెప్టెన్గా వెల్లడించింది. అలాగే వైస్ కెప్టెన్గా వెంకటేశ్ అయ్యర్ను నియమించింది. ఈ విషయాన్ని ట్విటర్లో అనౌన్స్ చేసింది.
క్రికెటర్లు క్రికెట్ పరిజ్ఞానానికే పరిమితం కాకుండా చదువుపై కూడా దృష్టిపెట్టాలని కేకేఆర్ స్టార్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ తెలిపాడు. ఇప్పుడు తాను పీహెచ్డీ (ఫైనాన్స్) చేస్తున్నా అన్నాడు. తాను ఎప్పుడూ ఆట గురించి ఆలోచించడానికి ఇష్టపడనన్నాడు.
ఐపీఎల్ 2025లో కేకేఆర్ కెప్టెన్ గా అంజిక్యా రహానే బాధ్యతలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. సారథ్య బాధ్యతల కోసమే రూ.1.75 కోట్లకు కోల్ కతా కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
రాహుల్ ద్రావిడ్ టీమిండియా కోచ్ గా పదవీ విరమణ చేశాడు. ఈ సందర్భంగా తాను నిరుద్యోగినని సరదాగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, ద్రావిడ్ త్వరలో కెకెఆర్కు మెంటర్ కాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకూ ఆ పదవిలో ఉన్న గంభీర్ టీమిండియా కోచ్ గా వెళుతున్నాడు.
ఐపీఎల్ చరిత్రలోనే సన్రైజర్స్ హైదరాబాద్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. కోల్కతా నైట్రైడర్స్తో చెన్నై వేదికగా జరిగిన ఫైనల్లో సన్రైజర్స్ 113 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా నిలిచింది.