Khammam: ఖమ్మంలో బరితెగిస్తున్న బురిడీ బాబాలు..తాంత్రిక పూజపేరుతో ఘోరం
ఖమ్మం నగరంలోని ఓ కాలనీలో తాంత్రికపూజలు చేస్తే సమస్యలన్నీ దూరమవుతాయంటూ మహిళకు మత్తు ఇచ్చిన కొందరు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళ స్పృహలోకి వచ్చి అరవడంతో అక్కడి నుంచి పరారయ్యే ప్రయత్నం చేశారు.
అవమానంతో యువకుడు.. ఏం చేశాడంటే?
ఖమ్మంలోని రేగళ్లపాడులో అవమాన భారంతో పాషా అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని ఫోన్ తీసుకున్న మిత్రుడు.. ఓ మహిళకు ఫోన్ చేసి మాట్లాడాడు. ఆమె భర్త పాషాపై దాడి చేశాడు. దీంతో అవమానంగా భావించిన అతను పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు.
డేంజర్లో ఖమ్మం.. మున్నేరులోకి విషపూరిత మిథనాల్.. పశువులు మృత్యువాత
ఖమ్మం మున్నేరువాగులో హానికర రసాయనాలను వదులుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటి రియాక్షన్ వల్ల ఐదు గ్రామాల ప్రజలు, చేపలు, పశువులు మృత్యువాత పడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కెమికల్ ట్యాంకర్ ను పోలీసులు పట్టుకున్నారు.
తెలంగాణలో ఘోర విషాదం.. ఆ కాలువలో గల్లంతైన యువకులు!
తెలంగాణ ఖమ్మం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. దానవాయిగూడెంలోని NSP కాలువలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. భరత్ మృతదేహం లభించగా.. రమేష్, ప్రసాద్ అచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటన వివరాలు తెలియాల్సివుంది.
అది నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం.. కేటీఆర్కు పొంగులేటి సవాల్
రూ.8,888 కోట్లకు టెండర్లు పిలిచినట్లు కేటీఆర్ నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం రూ.3,516 కొట్లకు టెండర్లు ఇస్తే.. రూ.8,888 కోట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
/rtv/media/media_files/2024/11/17/1kgG87GInPdqAmc1YylS.jpg)
/rtv/media/media_library/d110fece6c0de15ae642091180adc3462c9ffeccf828b6a453cc5a61a7f2a984.jpg)
/rtv/media/media_files/3F8Zc8Agfec5otihJtv7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/murder-1.jpg)
/rtv/media/media_files/J3dDnhWkptgOlvt4kRTf.jpg)
/rtv/media/media_files/oT8hEVapwSJ8JIUI7S1Q.jpg)
/rtv/media/media_files/K9JIkUrpvpiaHQqhF2z3.jpg)