Crime: అయ్యో.. కట్నం కోసం తిండి పెట్టకుండా హింసించి.. చివరికి ఎలా చేశారంటే!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అదనపు కట్నం కోసం తిండి పెట్టకుండా మహిళను హింసించి చంపేసిన ఘటన వెలుగుచూసింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అదనపు కట్నం కోసం తిండి పెట్టకుండా మహిళను హింసించి చంపేసిన ఘటన వెలుగుచూసింది.
వారిద్దరిది ఒకే ఊరు.. కానీ కులాలు వేరు...అయినా ప్రేమించుకున్నారు. పెద్దలను కాదని ఇంట్లోంచి వెళ్లిపోయారు. కానీ, పెద్దలు వారికి సర్దిచెప్పి ఇంటికి తీసుకువచ్చారు. అబ్బాయి వేరే పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి మరో వృత్తిలో స్థిరపడింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
కూతురి అప్పగింతలు చేస్తూ తీవ్ర భావోద్వేగానికి గురైన తల్లి గుండెపోటుతో కుప్పకూలింది. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. ఈ హృదయ విదారక ఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం అబ్బాసుపురం గ్రామంలో చోటుచేసుకుంది.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు నిచ్చారు. ఈ విపత్కర పరిస్థితుల్లో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు వర్ష బాధితులకు అండగా నిలవాలని కోరారు.