Telangana Crime : రోడ్డుపై బంగారు బిస్కెట్ దొరికిందంటూ బురిడీ..ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ఓ మహిళ తనకు బంగారు బిస్కెట్ దొరికిందని దాన్ని తక్కువ ధరకే ఇస్తానంటూ ప్రజలను మోసం చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. గోల్డ్ బిస్కెట్ దొరికింది అంటూ కట్టు కథ అల్లి మహిళను మోసం చేశారు నిందితులు. విషయం పోలీసులకు చేరడంతో వారు నిందితుల ఫోటోలు విడుదల చేశారు.