ఆలయంలో పేలిన బాణాసంచా.. 150 మందికి పైగా గాయాలు
కేరళలోని కసర్గోడ్ జిల్లాలో నీలేశ్వర ఆలయంలో జరిగిన ఉత్సవాల్లో టపాసులు కాల్చుతుండగా పెద్ద ప్రేలుడు సంభవించింది. ఈ దారుణ ఘటనలో 150 మందికి పైగా గాయపడగా.. 8 మంది పరిస్థితి తీవ్రంగా ఉంది.
Sabarimala భక్తులకు గుడ్ న్యూస్.. దర్శనాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆన్లైన్లో నమోదు చేసుకోకపోయిన శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులకు అవకాశం కల్పిస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. కేవలం ఆన్లైన్లో నమోదు చేసుకుంటేనే దర్శనం ఉంటుందనే దానిపై ఎక్కువగా విమర్శలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Sabarimala : షాకింగ్.. శబరిమల ప్రసాదంలో ఏముందంటే?
శబరిమల ప్రసాదం అరవణలో కల్తీ జరిగిందని, మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిశాయన్న సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ అరవణను ఎరువుగా మార్చనున్నారు
ఇక శబరిమలకు ఆన్లైన్ భక్తులకు మాత్రమే పర్మిషన్
ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న భక్తులకు మాత్రమే ఇకపై శబరిమలకు పర్మిషన్ ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల నుంచి శబరిమలలో వార్షిక మండలం-మకరవిలక్కు యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే కేరళ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
Mpox: భారత్లో రెండో మంకీపాక్స్ కేసు నమోదు..!
భారతదేశంలో రెండో మంకీపాక్స్ కేసు నమోదైంది. కేరళలోని మలప్రమ్లో 38 ఏళ్ల వ్యక్తి ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చిన అతనికి చికిత్స అందిస్తున్నట్లు హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ తెలిపారు.
Inspirational Story: స్కూల్ మధ్యలోనే మానేసింది..కానీ పాఠ్యపుస్తకాల్లోకి ఎక్కింది.. పారిశుద్ధ్య కార్మికురాలి కథ ఇది!
ఓ పారిశుధ్య కార్మికులు రాసిన పుస్తకాన్ని కాలికట్ విశ్వవిద్యాలయం , కన్నూర్ విశ్వవిద్యాలయాల్లో ఎంఏ, బీఏ లో పాఠ్యాంశంగా చేర్చారు. తిరువనంతపురంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా చేస్తున్న ధనుజ సక్సెస్ స్టోరీ ఈ కథనంలో...
PM Modi: కేరళకు అండగా ఉంటాం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ప్రధాని మోదీ శనివారం కేరళలో పర్యటించారు. కొండచరియలు విరిగిన ప్రాంతాలను పరిశీలించి.. బాధితులను పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం కేరళకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Modi : నేడు వయనాడ్ కి ప్రధాని మోదీ..!
వయనాడ్ లో సంభవించిన ప్రకృతి విప్తతులో దాదాపు 400 మందికి పైగా ప్రజలు మరణించగా..మరో 200 మంది కనిపించకుండా పోయారు.ఈ నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి మోదీ శనివారం వయనాడ్ లో పర్యటించబోతున్నారు.కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే చేస్తారని అధికారులు వివరించారు.
/rtv/media/media_files/2024/11/14/ASOsAn0u79Fs3TV7GHFN.jpg)
/rtv/media/media_files/2024/10/29/ZpDa8xoGX06T0NMpmDKb.jpg)
/rtv/media/media_files/ALeCcWRrZPG5y6fzB17k.jpg)
/rtv/media/media_files/KS5LD7FKRPnCqTGbROWK.jpg)
/rtv/media/media_files/tuXk5nN9EOm2R8Sdb8yi.jpg)
/rtv/media/media_files/OE3jw1DoIX5CUmW7q68A.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/kerala-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-10T214135.448.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-08T150847.915.jpg)