Waynad Landslides : వయనాడ్ బీభత్సం.. ప్రకృతి కోపమా...? మన పాపమా..?
కేరళలో మంగళవారం తెల్లవారు జామున వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన దారుణ ఘటనలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 287చేరింది. అడుగుల మేర బురద కమ్మేయడంతో..నిన్నటి వరకూ అక్కడ ఏముందో కూడా ఆనవాళ్లు దొరకనంత హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి.