Bandi Sanjay: బండి సంజయ్కు బిగ్ షాక్.. కరీంనగర్పై BRS, కాంగ్రెస్ కొత్త స్కెచ్ ఇదే?
కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలో కొత్త ట్విస్ట్ నెలకొంది. ఆ స్థానం కమలం సొంత చేసుకుంటుందనుకోగా.. సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి చక్ర తిప్పారు. కరీనంగర్ కార్పొరేషన్లో 66 డివిజన్లు ఉండగా, బీజేపీ 30 డివిజన్లను గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీ.
Shock To CM Revanth Reddy | కరీంనగర్ లో రేవంత్ కు షాక్ | Karimnagar Municipal Election | RTV
Bandi Sanjay: కరీంనగర్లో బండి ఆడిన ఆట.. అప్పటి నుంచే BJP విజయానికి సంజయ్ బీజాలు
కరీంనగర్ మున్సిపల్ ఎలక్షన్ ఫలితాలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు బిగ్ షాక్ ఇచ్చాయి. మొత్తం 66 డివిజన్లలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో తొలుత హంగ్ ఏర్పడింది. అయితే, కేంద్ర మంత్రి బండి సంజయ్ తన రాజకీయ చతురతతో రాత్రికి రాత్రే సమీకరణాలను మార్చేశారు.
కమలం ఖాతాలో కరీంనగర్ కార్పొరేషన్ | Karimnagar Municipal Corporation Election Results | RTV
కరీంనగర్లొ కమలం జోరు.. కాంగ్రెస్, BRSని వెనక్కి నెట్టిన బీజేపీ
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 66 వార్డులు ఉండగా.. ఓట్ల లెక్కింపు శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు BJP స్పష్టమైన ఆధిక్యతతో దూసుకుపోతోంది. ఆ పార్టీ ఇప్పటికే 28 వార్డులలో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించే దిశగా ఉంది.
Municipal elections : మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జోరు..84 స్థానాల్లో హస్తం హవా..బీఆర్ఎస్ ఖాతాలోకి 26..తొలివెలుగు సంచలన సర్వే
మన్సిపోల్స్ పోరులో అధికార పార్టీ మెజారిటీ మున్సిపాలిటీలు కైవసం చేసుకోనుంది. తొలివెలుగు సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. మొత్తం 116 మున్సిపాలిటీల్లో హస్తం పార్టీ ఏకంగా 84 గెలుచుకోనుంది. బీఆర్ఎస్ 26, బీజేపీ 5, ఎంఐఎం 1 పురపాలికపై జెండా ఎగురవేయనున్నాయి.
Akbaruddin Owaisi: సీఎంల వద్దకు మేం వెళ్లం.. వాళ్లే మా దగ్గరికి వస్తారు: అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంల దగ్గరకు తాము వెళ్లమని, వాళ్లే తమ వద్దకు వస్తారని హాట్ కామెంట్స్ చేశారు. ‘రెడ్డి అయినా.. రావు అయినా మా దగ్గరికి రావాల్సిందే అన్నారు.
EWS reservations : ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై దుష్ప్రచారాన్ని ఆపండి : పోలాడి రామారావు.
రాజకీయ రిజర్వేషన్లు లేని కారణంగా ఓసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ లో నిర్వహించిన ఓసీ జేఏసీ ఉమ్మడి జిల్లాస్థాయి విస్తృత సమావేశంలో పోలాడి రామారావు మాట్లాడారు.
/rtv/media/media_files/2025/07/18/bomb-threats-2025-07-18-11-41-21.jpg)
/rtv/media/media_files/2025/09/15/bandi-sanjay-2025-09-15-18-49-50.jpg)
/rtv/media/media_files/2026/02/14/bandi-sanjay-2026-02-14-11-33-10.jpg)
/rtv/media/media_files/2025/11/09/sanjay-2025-11-09-08-01-27.jpg)
/rtv/media/media_files/2026/02/10/fotojet-10-2026-02-10-21-51-16.jpg)
/rtv/media/media_files/2026/02/09/akbaruddin-2026-02-09-20-11-17.jpg)
/rtv/media/media_files/2026/01/20/fotojet-2026-01-20t203030-2026-01-20-20-30-54.jpg)