Kamareddy : దళిత మహిళపై దారుణం.. నడి బజార్లో నగ్నంగా కట్టేసి కొట్టిన గ్రామ పెద్దలు
కామారెడ్డి జిల్లాలో ఆమానవీయ ఘటన చోటుచేసుకుంది. నరేష్ అనే వివాహితుడుని రెండో పెళ్లి చేసుకున్న దళిత మహిళపై అతని కుల పెద్దలు, కుటుంబ సభ్యులు దారుణానికి పాల్పడ్డారు. ఆమెను వివస్త్రను చేసి ప్రైవేట్ పార్ట్లపై కారంపొడి చల్లి కర్రలతో కొట్టి అక్కాపూర్ లో రాత్రంతా గుంజకు కట్టేశారు.