GAZA: ఇజ్రాయెల్ దాడిలో విషాదం..తొమ్మిది మంది పిల్లలు ఒకేసారి..
గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒక వైద్యురాలికి చెందిన తొమ్మిది మంది పిల్లలు ఒకేసారి మరణించారు. ఆమె మరొక కుమారుడు, భర్తకు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒక వైద్యురాలికి చెందిన తొమ్మిది మంది పిల్లలు ఒకేసారి మరణించారు. ఆమె మరొక కుమారుడు, భర్తకు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ లెబనాన్ రాజధాని బీరట్, అలాగే గాజాలో మరోసారి దాడులకు పాల్పడింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
లెబనాన్కు చెందిన మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థ కొత్త చీఫ్గా నయీం ఖాసీమ్ను నియమించింది. ఈ మేరకు ఓ ప్రకటనను మంగళవారం విడుదల చేసింది.