Israel: మరోసారి విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..19 మంది పాలస్తీనియన్లు మృతి!
గాజాలోని జబాలియా ప్రాంతంలోని శరణార్థి శిబిరం పై ఇజ్రాయెల్ వైమానికి దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 19 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు.
గాజాలోని జబాలియా ప్రాంతంలోని శరణార్థి శిబిరం పై ఇజ్రాయెల్ వైమానికి దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 19 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు.
హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ భయంకర విధ్వంసానికి పాల్పడుతోంది. హసన్ నస్రల్లాను హతమార్చేందుకు 85 బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించింది. ఇవి 30 నుంచి 60 అడుగుల భూగర్భంలో ప్రభావం చూపిస్తాయి. వియత్నాం యుద్ధంలో ఎక్కువగా వీటిని ఉపయోగించారు.