Ireland: ఐర్లాండ్లో భారత పౌరులపై దాడులు.. ఎంబసీ సంచలన ఆదేశాలు
ఐర్లాండ్లో భారతీయ పౌరులపై ఇటీవల భౌతిక దాడులు జరగడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి భారతీయుల భద్రకు సంబంధించి అక్కడి రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది.
ఐర్లాండ్లో భారతీయ పౌరులపై ఇటీవల భౌతిక దాడులు జరగడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి భారతీయుల భద్రకు సంబంధించి అక్కడి రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది.
ఐర్లాండ్లో జరిగిన ఒక హృదయ విదారక ఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. టూమ్, కో. గాల్వేలోని బోన్ సెకూర్ మదర్స్ అండ్ బేబీస్ హోమ్కు చెందిన సన్యాసినులు, సుమారు 796 మంది శిశువుల మృతదేహాలను రహస్యంగా సెప్టిక్ ట్యాంకుల్లో పడవేసినట్లు వెలుగులోకి వచ్చింది.
ట్రంప్ నిర్ణయాలతో విదేశీ విద్యార్దులు అమెరికాలో జీవనం సాగించే పరిస్థితులు కనిపించడం లేదు. ట్రంప్ కఠినమైన నిబంధనలతో అమెరికాలో మాస్టర్స్ చేయడానికి ప్రస్తుతం ఆసక్తి చూపడం లేదు. యూస్కు బదులుగా జర్మనీ, ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్ దేశాలకు వెళ్తున్నారు.
ఐర్లాండ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయికి చెందిన చిట్టూరి భార్గవ్ , పల్నాడు జిల్లా రొంపిచర్ల పడమటి పాలేనికి చెందిన చెరుకూరి సురేష్ గా అధికారులు గుర్తించారు.
జింబాబ్వే-ఐర్లాండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో జింబాబ్వే వికెట్ కీపర్ చేసిన పని క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డును నెలకొల్పింది. వికెట్ కీపర్ వదిలిన బంతులకు ఏకంగా 42 బై రన్స్ సమర్పించుకోవాల్సి వచ్చింది. ఆరంగేట్ర మ్యాచ్ లోనే అతడు చేసిన పని పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.