Kargil Vijay Diwas 2025: పాకిస్థాన్ను చావుదెబ్బతీసి...జాతీయజెండాను రెపరెపలాండించి...
దేశ విభజన నాటి నుంచి భారతదేశంపై పాకిస్థాన్ కక్ష్య సాధిస్తూనే ఉంది. మనదేశ సరిహద్దుల వెంట ఉన్న వ్యూహాత్మక ప్రాంతాలపై దాడిచేసి దేశంపై పట్టుసాధించడానికి పాకిస్థాన్ కుతంత్రాన్ని తుత్తునీయలు చేసి మన జాతీయ పతకాన్ని రెపరెపలాడించిన రోజే కార్డిల్ విజయ్ దివాస్.