India-Pakistan: భారత్తో యుద్ధం.. పాకిస్థాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
తాజాగా పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్తో మళ్లీ యుద్ధం జరిగే ఛాన్స్ను తోసిపుచ్చలేమని పేర్కొన్నారు.
తాజాగా పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్తో మళ్లీ యుద్ధం జరిగే ఛాన్స్ను తోసిపుచ్చలేమని పేర్కొన్నారు.
గతంలో ఇజ్రాయెల్.. పాకిస్థాన్ అణు స్థావరాలపై బాంబులు వేసి కథను ముగించవచ్చని భారత్కు ఆఫర్ ఇచ్చింది. అప్పట్లో భారత్కు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ ఈ ఆఫర్ను చాలావరకు పరిగణించారు. కానీ చివరిక్షణంలో అంతర్జాతీయ ఒత్తిడికి లొంగిపోయి ఈ ఆఫర్ను రిజెక్ట్ చేశారు.
దేశ విభజన నాటి నుంచి భారతదేశంపై పాకిస్థాన్ కక్ష్య సాధిస్తూనే ఉంది. మనదేశ సరిహద్దుల వెంట ఉన్న వ్యూహాత్మక ప్రాంతాలపై దాడిచేసి దేశంపై పట్టుసాధించడానికి పాకిస్థాన్ కుతంత్రాన్ని తుత్తునీయలు చేసి మన జాతీయ పతకాన్ని రెపరెపలాడించిన రోజే కార్డిల్ విజయ్ దివాస్.
రిపబ్లికన్ దేశ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియా, పాక్ యుద్ధంలో 5 ఫైటర్ జెట్లు కూలిపోయాయని అంటున్నారు. పరస్పర దాడుల్లో 5 యుద్ధ విమానాలు కూలినట్లు ట్రంప్ వెల్లడించారు. కానీ అవి ఏ దేశానికి చెందినవో అని మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు.