Pakistan PM Emotional Words | కాళ్లు మొక్కుతా.. పాక్ పీఎం | India Pak War | PM Modi | POK News | RTV
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాక్కు చెందిన ఓ వ్యక్తి భారత్లోకి చొరబడేందుకు యత్నించాడు. ఇది గమనించిన భద్రతా దళాలు శుక్రవారం అర్ధరాత్రి అతడిని కాల్చి చంపాయి.
భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న క్రమంలో భారత్ విమానాలకు పాక్ తన గగనతలాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని మరో నెలరోజుల పాటు పొడిగించనుంది పాకిస్థాన్.
పాకిస్థాన్లో అంతర్యుద్ధం మొదలైంది. బలూచిస్థాన్ ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది. మరోవైపు సింధ్ ప్రాంత ప్రజలు నీళ్ల కోసం రోడ్లెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఏకంగా ఓ పాక్ మంత్రి ఇంటికి నిప్పు పెట్టారు.
పాకిస్థాన్ భారత్పై దాడులు చేసేందుకు యత్నించినప్పుడు పంజాబ్లోని అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ను లక్ష్యంగా చేసుకుందని మేజర్ జనరల్ కార్తిక్ సి శేషాద్రి తెలిపారు. వాటిని భారత సైన్యం తిప్పికొట్టిందని పేర్కొన్నారు.
పాకిస్థాన్కు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. ఇకనుంచి పాకిస్థాన్తో క్రికెట్ ఆడేది లేదని తేల్చిచెప్పింది. ఈ ఏడాది సెప్టెంబర్లో జరగనున్న ఆసియా కప్ నుంచి వైదొలగనుంది. ఇప్పటికే ఆసియా క్రికెట్ కౌన్సిల్కు ఈ సమాచారం ఇచ్చింది.