India-China: న్యూ ఇయర్ వేళ.. భారతీయులకు చైనా గుడ్న్యూస్
భారత్- చైనా ఉద్రిక్తత పరిస్థితులు తగ్గించేందుకు చైనా కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ పౌరులకు వీసా ధరలపై తగ్గింపును మరో ఏడాది వరకు పొడిగించింది. భారత్లోని చైనా దౌత్య కార్యాలయం తాజాగా ఈ విషయాన్ని ప్రకటించింది.