Dry Fruits నానబెట్టే ఎందుకు తింటారు..?
బాదం, వాల్నట్స్, ఎండు ద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్ ను నానబెట్టి తింటే ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరం. వీటిని నానబెట్టడం వల్ల త్వరగా జీర్ణమవుతాయి. అలాగే నానబెట్టిన ద్రాక్షలో గ్లైసెమిక్ విలువ తక్కువగా ఉంటుంది.
బాదం, వాల్నట్స్, ఎండు ద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్ ను నానబెట్టి తింటే ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరం. వీటిని నానబెట్టడం వల్ల త్వరగా జీర్ణమవుతాయి. అలాగే నానబెట్టిన ద్రాక్షలో గ్లైసెమిక్ విలువ తక్కువగా ఉంటుంది.
వేరుశనగలు ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉన్నప్పటికీ.. కొన్ని సమస్యలు ఉన్నవారు మాత్రం వీటిని తినడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు.
రోజూ డైట్లో పైనాపిల్ చేర్చుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇందులోని పోషకాల వల్ల గుండె సంబంధిత సమస్యలు, మలబద్దకం, జీర్ణ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అయితే డయాబెటిస్ పేషెంట్లు, గర్భిణులు పైనాపిల్కి దూరంగా ఉండటం మేలు.
గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. కానీ దీని ఆస్ట్రింజెంట్ టేస్ట్ కారణంగా చాలా మంది గ్రీన్ టీని తాగడానికి ఇష్టపడరు. అయితే గ్రీన్ టీలో యాపిల్ సిడార్ వెనిగర్, నిమ్మరసం కలపడం ద్వారా దాని రుచి కాస్త మెరుగ్గా మారుతుంది.
ఉదయం పూట ఖాళీ కడుపుతో కెఫిన్, చక్కెర ఉండే పదార్థాలు, పానీయాలు, నూనెలో వేయించిన ఫుడ్, సిట్రస్ పండ్లు వంటివి తీసుకోకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డైలీ వీటిని పరిగడుపున తినడం వల్ల ఆరోగ్యం డేంజర్లో పడుతుందన్నారు.
అరటిపండు రోజూ ఖాళీ కడుపుతో తింటే శక్తి సమృద్ధి అందుతుంది. రోజూ 1-2 పండ్లు తింటే జీర్ణశక్తి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, అధిక బీపీ, కిడ్నీ సమస్యలను తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి పాలతో అరటి కలిపి తింటే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఆయుర్వేదంలో నిమ్మగడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ తో పాటు దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తుంది. దీనిని తీసుకుంటే చర్మ ఆరోగ్యం, ముఖంపై ముడతలు పోయి వృద్ధాప్య ఛాయలు తగ్గి చర్మం కాంతివంతంగా ఉంటుంది.
పాలకూర జ్యూస్ దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజూ ఈ జ్యూస్ తాగితే రోగనిరోధకశక్తి పెరిగి సీజనల్ వ్యాధులు రాకుండా చేస్తుంది. అంతేకాకుండా క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
గుడ్లు, కోడి మాంసం కంటే సోయాబీన్స్ గింజలు శక్తిమంతమైనవి. వీటిని100 గ్రాములు ఆహారంలో తీసుకుంటే అనేక పోషకాలను పొందుతారు. వీటిని తినటం వల్ల ఎముకలకు బలం, చెడు కొలెస్ట్రాల్ తక్కువ, రక్త ప్రసరణ, జీర్ణక్రియ, గుండెకు మంచి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.