Hacking: భారత రక్షణశాఖ వెబ్ సైట్లపై పాకిస్థానీ హ్యాకర్ల దాడి
పాకిస్తాన్ నుంచి సైబర్ దాడులు తెగ జరుగుతున్నాయి. ముఖ్యంగా భారత రక్షణ సంస్థలపై ఈ దాడులు జరుగుతున్నాయి. ఇండియన్ మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, థింక్ ట్యాంక్ మనోహర్ పారికర్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఢిఫెన్స్ ష్టడీస్ అండ్ అనాలసిస్ సంస్థల నుంచి డేటాలను తస్కరించారు.