India-US: యూఎస్ కు భారత్ కీలకం...యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో
ఇండియా..తమకెంతో కీలకమైన భాగస్వామని వాఖ్యలు చేశారు అమెరికా విదేశాగం మంత్రి మార్కో రూబియో. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ సందర్భంగా జైశంకర్, రూబియో లోట్టే న్యూయార్క్ ప్యాలెస్ లో సమావేశం అయ్యారు.