Chandu Naik Murder : ఆర్థిక, వివాహేతర సంబంధం అనుమానంతోనే చందూ హత్య
హైదరాబాద్లో సీపీఐ నాయకుడు చందు నాయక్ హత్య రాష్ట్రంలో కలకలం రేపింది. ఈనెల 15న మలక్పేటలోని శాలివాహననగర్ పార్కులో చందునాయక్ను దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ కేసులో పోలీసులు ప్రధాన నిందితులు ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.