స్పోర్ట్స్MI VS GT: క్వాలిఫయర్స్ 2 కు ముంబయ్..గుజరాత్ ఇంటికి.. ఐపీఎల్ లో ఈరోజు జరిగిన మ్యాచ్ లో ముంబయ్ గెలిచి క్వాలిఫయర్ 2 కు వెళ్ళింది. 20 పరుగుల తేడాతో ఓడిపోయిన గుజరాత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 20 ఓవర్లలో హార్దిక్ సేన 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగా..గుజరాత్ 208 పరుగులు మాత్రమే చేయగలిగింది. By Manogna alamuru 31 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Hardik Pandya: పాండ్యాకు బిగ్ షాక్.. రూ. 24 లక్షల జరిమానా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు బిగ్ షాక్ తగిలింది. మే6న గుజరాత్తో జరిగిన మ్యాచ్లో రెండోసారి స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యకు రూ.24 లక్షల ఫైన్ వేశారు. కెప్టెన్తో పాటు ముంబై జట్టులోని మిగిలిన ప్లేయర్లకు కూడా 25 శాతం జరిమానా విధించారు. By Seetha Ram 07 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్MI VS GT: టాప్ లోకి గుజరాత్..ఉత్కంఠ పోరులో ముంబయ్ ఓటమి వరుస విజయాలతో దుర్భేద్యంగా ఉన్న ముంబయ్ ఇండియన్స్ ను ఉత్కంఠ పోరులో గుజరాత్ ఓడించింది. నిన్న జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్లతో తేడాతో గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో గుజరాత్ టాప్ లోకి చేరుకుంది. By Manogna alamuru 07 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్MI Vs GT: ముంబై ఇన్నింగ్స్ పూర్తి.. గుజరాత్ ముందు టార్గెట్ ఎంతంటే? గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ ముందు 156 పరుగుల టార్గెట్ ఉంది. విల్ జాక్స్ 53 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ 35 పరుగులు చేశారు. By Seetha Ram 06 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్MI Vs GT: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్.. రోహిత్ ముందు భారీ రికార్డు ఇవాళ MI VS GT మధ్య 56వ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్కు దిగనుంది. ఈ మ్యాచ్లో రోహిత్ మరో 3సిక్స్లు కొడితే IPLలో 300 సిక్స్లు బాదిన తొలి భారత ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేస్తాడు. By Seetha Ram 06 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్GT vs MI : దంచికొట్టిన రూ.8 కోట్ల ఆటగాడు.. ముంబై ఇండియన్స్ టార్గెట్ ఎంతంటే! అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతోన్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ టీమ్ 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. సాయి సుదర్శన్(63), శుభ్మన్ గిల్(38), జోస్ బట్లర్ (39) పరుగులతో రాణించారు. By Krishna 29 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn