Telangana : గ్రూప్-1 అభ్యర్థులకు షాక్.. పరీక్ష మళ్లీ రద్దు అవుతుందా?
తెలంగాణ గ్రూప్-1 పరీక్షలపై మరోసారి ఉత్కంఠ నెలకొంది. మరో 20 రోజుల్లో మెయిన్స్ పరీక్షలు జరగనుండగా.. పాత నోటిఫికేషన్ రద్దు చేయకుండా కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యాయి. దీనిపై సెప్టెంబర్ 30న విచారణ జరగనుంది.