RTV Exclusive: తొలిరోజు గ్రూప్-1 పేపర్ ఎలా ఉందంటే?

గ్రూప్-1 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. తొలి రోజు పేపర్ సులువుగానే ఉందని అభ్యర్థులు RTVకి తెలిపారు.

New Update

గ్రూప్-1 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. తొలి రోజు పేపర్ సులువుగానే ఉందని అభ్యర్థులు RTVకి తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేవని మరికొంత అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తదుపరి పరీక్షల వరకు అయినా సదుపాయాలు మెగురుపరచాలని కోరారు. ఈ రోజు ఇంగ్లిష్ పరీక్షను టీజీపీఎస్సీ నిర్వహించింది. అయితే.. ఇందులో మార్కులను ఎంపిక ప్రక్రియలో పరిగణలోకి తీసుకోరు. ఈ పరీక్షలో కేవలం క్వాలిఫై అయితే సరిపోతుంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు