Hyderabad: గాంధీ , నిమ్స్ లో కుళ్లిన ఆహారం...!
GHMC ఫుడ్ సేఫ్టీ అధికారుల స్పెషల్ డ్రైవ్లో భాగంగా గాంధీ, నిమ్స్ ఆసుపత్రిల్లోని క్యాంటీన్లలో తనిఖీలు నిర్వహించారు. గాంధీ ఆస్పత్రిలో కుళ్లిపోయిన కూరగాయలు, పాడైన కందిపప్పు, దుర్వాసన వస్తున్న పిండితో ఇడ్లీలు తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.