TS Politics: కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానం: GHMC మేయర్ విజయలక్ష్మి సంచలన ప్రకటన!
సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్ గిరి ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేరికలపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ మేయర్, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు కూతురు విజయలక్ష్మితో కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ మున్షి ఈ రోజు చర్చలు జరిపారు.