Mahakumbh: కుంభమేళాలో గంటె పట్టిన అదానీ.. ప్రతి రోజు లక్ష మందికి అన్నదానం
మహాకుంభమేళలో గౌతమ్ అదాని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి రోజు లక్ష మంది భక్తులకు ఉచితంగా మహా ప్రసాదం పంపిణీ చేయడానికి అదానీ గ్రూప్ కంపెనీ, ఇస్కాన్ సంస్థతో కలిసి పని చేస్తోంది. ఆయన భార్య ప్రీతి అదానీతో కలిసి మంగళవారం భక్తులకు భోజనం వడ్డించారు.