Chennai: చెన్నై- కొచ్చి విమానానికి బాంబు బెదిరింపు..హై టెన్షన్
చెన్నై ఎయిర్ పోర్ట్ లో నిన్న అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. టేకాఫ్ అయిన విమానంలో ఇద్దరు ప్రయాణికులు తమ దగ్గర బాంబు ఉందని...పేల్చేస్తామని బెదిరించారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళం ఏర్పడింది.
Maha Kumbh: కుంభమేళా ఎఫెక్ట్.. విమాన టికెట్ ధరలు చుక్కల్లోనే
యూపీలో మహా కుంభమేళా నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రయాగ్రాజ్ కు వెళ్లే విమానాల టికె్ ధరలు గణనీయంగా పెరిగాయి. నిన్న మొన్నటి వరకు రూ.2977 గా ఉన్న టికెట్ ధర ఇప్పుడు ఏకంగా 498 శాతం పెరిగింది.అంటే టికెట్ ధర రూ.17,796 గా కొనసాగుతోంది.
Sankranthi: సంక్రాంతి ఎఫెక్ట్.. ప్రయాణికులకు షాకిస్తున్న విమాన టికెట్ ధరలు
సంక్రాంతి పండుగ వేళ విమాన టికెట్లకు భారీగా డిమాండ్ పెరిగింది. శని, ఆదివారాల్లో హైదరాబాద్ నుంచి విశాఖకు ఫ్లైట్ టికెట్ కనీస ధర రూ.17,500లకు పైగా ఉంది. బెంగళూరు నుంచి విశాఖపట్నంకు వెళ్లాలంటే కనీస ధర రూ.12 వేలు ఉంది.
South Korea: ఫ్లైట్ అంటే భయపడుతున్నారు..68వేల బుక్సింగ్స్ క్యాన్సిల్
దక్షిణ కొరియా ముయాన్ విమానాశ్రయంలో దుర్ఘటన రిగిన తర్వాత అక్కడి జనాలు ప్రయాణాలు అంటేనే భయపడిపోతున్నారు. దాంతో మొత్తం బుకింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసుకుంటున్నారు. ఇప్పటివరకు 68వేల రిజర్వేషన్లు రద్దు అయ్యాయి.
Mumbai: ఇండిగో విమానం 16గంటలు లేట్..ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు పాట్లు
ముంబై ఎయిర్ పోర్ట్లో ప్రయాణులు 16 గంటలుగా పాలు పడుతున్నారు. ఇస్తాంబుల్ వెళ్ళాల్సిన ఇండిగో విమానం ఆలస్యం అవడంతో 100 మంది ప్రయాణికులు స్టక్ అయిపోయారు. సాంకేతిక లోపం కారణంగా విమానం ఆలస్యమైట్టు తెలుస్తోంది.
Kazakhstan: కజకిస్తాన్ విమాన ప్రమాదంలో 38కి చేరిన మృతుల సంఖ్య
కజికిస్తాన్లోని అక్టౌ నగరంలో విమానం కుప్పకూలిన ప్రమాద ఘటన చోటుచేసుకుంది. 109 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇందులో మృతుల సంఖ్య 38కి చేరింది.
Watch Video: తుపాను ఎఫెక్ట్, విమానం ల్యాండ్ అయ్యేందుకు ఆటంకం.. చివరికి
బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫెంగల్ తుపాను ప్రభావం వల్ల తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రతీకూల వాతావరణం వల్ల చెన్నై విమానాశ్రయంలో ఓ విమానం ల్యాండ్ అయ్యేందుకు ఆటంకం ఏర్పడింది. దీంతో ఆ ఫ్లైట్ తిరిగి గాల్లోకి ఎగిరిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.