HYD CRIME: హైదరాబాద్ లో దారుణం.. నడి రోడ్డుపై తండ్రిని 15 సార్లు పొడిచిన కొడుకు (వీడియో)
హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం జరిగింది. కుటుంబ ఆస్తి తగాదాలతో లాలాపేటకు చెందిన సాయి తన తండ్రి మోగిలిని పట్టపగలే రోడ్డుపై వెటాడి వేంటాడి 15 పోట్లు పొడిచాడు. బాధితుడిని శ్రీకర ఆస్పత్రికి తరలించగా చనిపోయాడు. సాయిని పోలీసులు అరెస్టు చేశారు.
Sangareddy: దశరథ్ హత్యకేసులో వెలుగులోకి సంచలన విషయాలు
సంగారెడ్డి జిల్లాలో 9వ తరగతి చదువుతున్న తన కూతురితో సన్నిహితంగా మెలుగుతున్నాడని ఓ యువకుడిని హత్య చేశాడో తండ్రి. 5 రోజుల తర్వాత యువకుడి మృతదేహం లభ్యమైంది. నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కాగా దశరథ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
USA: ఒబామా గే..ఆయన భార్య పురుషుడు..ఎలాన్ మస్క్ తండ్రి సంచలన వ్యాఖ్యలు
ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒక గే అని..ఆయన భార్య మిషెల్ ఒబామా ఆడ వేషంలో ఉన్న పురుషుడు అని అని ఎర్రోల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.
పార్టీ నుంచి ఆలస్యంగా వచ్చిన కొడుకుని చం*పినా తండ్రి | Father ki*lled son | Nalgonda | RTV
ఛీ ఛీ.. ఏం కొడుకుల్రా మీరు.. తండ్రి శవాన్ని ముక్కలుగా నరికి
తండ్రి అంత్యక్రియల విషయంలో ఇద్దరు సోదరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి ఒక భాగానికి ఒకరు, మరో భాగానికి మరోకరు అంత్యక్రియలు చేయాలని భావించారు. చివరకు పోలీసులు అక్కడి చేరుకుని సమస్యను పరిష్కరించారు.
అలా చేయొద్దు నాన్న.. అన్నందుకే కూతురిని కడ తేర్చిన తండ్రి!
ఏపీ కర్నూలు జిల్లా తంగరడోణ గ్రామంలో ఘోరం జరిగింది. మద్యానికి బానిసైన వీరేష్.. ఇంట్లో డబ్బులు దొంగిలిచొద్దని హెచ్చరించిన 10 ఏళ్ల కూతురు గొంతుకు తాడు బిగించి చంపేశాడు. బాధితురాలి నాన్నమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బిడ్డ అందంపై అనుమానం.. డీఎన్ఏ టెస్టులో తండ్రి మైండ్ బ్లాక్!
కూతురు అందంపై అనుమానంతో వియత్నాంలోని ఓ తండ్రి డీఎన్ఏ టెస్టు చేయించాడు. ఇందులో తన బిడ్డ కాదనే తేలడంతో కుటుంబానికి దూరమై మద్యానికి బానిసయ్యాడు. అయితే హాస్పిటల్ లో పిల్లలు మారినట్లు తన భార్య రుజువు చేయడంతో అసలు విషయం బయటపడింది.
Siddipet: ఘోర విషాదం.. ఇద్దరు పిల్లలతో చెరువులో దూకిన తండ్రి!
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సత్యం అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలసి చింతచెరువులో దూకడంతో ముగ్గురు చనిపోయారు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
/rtv/media/media_files/2025/03/01/8tyBR3to7X8Ajny0Lrol.jpg)
/rtv/media/media_files/2025/02/22/TOYTMgJ9zZNNLCnNJKYn.jpg)
/rtv/media/media_files/2025/02/16/m8iThHoF5u227PfbVq0o.jpg)
/rtv/media/media_files/2025/02/16/WR7OrlVTZvgGsAnBlQVr.jpg)
/rtv/media/media_files/2025/02/03/gF2LaRMqq3EK2SnmGY07.jpg)
/rtv/media/media_files/2024/10/19/yZXEzRDdv1FeAOoEi6XV.jpg)
/rtv/media/media_files/2024/11/12/7y1X0pFx1pwk0sentVCR.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/sucide-jpg.webp)