MLC Elections 2025: ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ముగిసిన పోలింగ్.. 03న కౌంటింగ్!
తెలుగు రాష్ట్రాల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఏపీలో మూడు, తెలంగాణ మూడు స్థానాలకు గానూ పోలింగ్ జరిగింది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగగా.. క్యూలైన్లో నిలుచుకున్నవారికి ఓటింగ్ అవకాశం కల్పిస్తున్నారు ఎన్నికల అధికారులు.