East Godavari : రాజమండ్రిలో మరో శబరిమల ఆలయం
పవిత్ర గోదావరి నది తీరాన కొలువైన అయ్యప్ప స్వామి ఆలయం, శబరిమల ఆలయాన్ని తలపించేలా భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి ప్రాంతంలో కొలువై ఉన్న ఈ ఆలయం, కార్తీక మాసం, మండల పూజల సమయంలో అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతోంది
Weather Update: బిగ్ అలర్ట్.. మొంథా తుపాను ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను నేడు తీరం దాటనుంది. రాత్రి 9 గంటల తర్వాత ఏపీలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఏపీలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
BREAKING: పెను విషాదం.. ఈతకెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి!
కర్నూల్ జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఈతకోసంవెళ్లిన ఆరుగురు విద్యార్థులు నీటికుంటలో మునిగి చనిపోయారు. మృతులందరినీ ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు.
AP News: మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇంతలోనే వరుడు మిస్సింగ్.. ఎందుకంటే?
ఏపీలో ఓ వ్యక్తి ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకుని మళ్లీ రెండో వివాహానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం మొదటి భార్య వధువు కుటుంబ సభ్యులకు చెబుతుందని భయపడి ఆ వ్యక్తి పెళ్లి కొన్ని గంటల్లో జరుగుతుందనగా పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Kranthi Father Emotional Words : ఫ్రెండ్ కోసం చివరిగా ఫోన్ చేసి | Godavari River Tragedy | RTV
Nitish Father Emotional Words | గోదావరిలో 8 మంది గ*ల్లంతు | Godavari River Tra*gedy Mammidivaram
BIG BREAKING: గోదావరిలో 8 మంది యువకులు గల్లంతు
తూర్పు గోదావరిలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు.ఈ ఘటన ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద చోటుచేసుకుంది. పెళ్లి కోసమని వెళ్లిన 11 మంది యువకులు స్నానం కోసం గోదావరి నదిలో దిగారు.
/rtv/media/media_files/2025/11/01/ayyappa-2025-11-01-12-09-27.jpg)
/rtv/media/media_files/2025/04/27/RBOdzRYd4lqrk2eYAn5f.jpg)
/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
/rtv/media/media_files/2025/04/17/QQ6gJSvYgQN7A7Nc4bvd.jpg)
/rtv/media/media_files/2025/05/26/Ui5IrfK7xHr59FRVUvDL.jpg)
/rtv/media/media_files/2025/04/28/ANAo5sjUzBJiEWLkeOjB.jpg)