Pakistan: పాకిస్థాన్లో డ్రోన్ దాడి.. నలుగురు చిన్నారులు మృతి
పాకిస్థాన్లో ఖైబర్ పంఖ్తువా ప్రావిన్స్లో అనుమానిత డ్రోన్ దాడి జరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ దాడిలో నలుగురు చిన్నారులు మృతి చెందారని.. వాళ్లందరూ ఒకే కుటుంబానికి చెందినవాళ్లని పేర్కొన్నారు.