DHARANI: త్వరలో ముగియనున్న ధరణి కథ.. రేవంత్ సర్కార్ కొత్త వ్యూహం ఇదే!
తెలంగాణలో ధరణి కథ ముగియనున్నట్లు తెలుస్తోంది. భూముల కొలతల విషయంలో శాశ్వత పరిష్కారం దిశగా భూ సర్వే అంశం, నక్షా ఆధారంగానే రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రతి వ్యవసాయ క్షేత్రానికి నక్షా తప్పనిసరి ఉండేలా రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది.