ధరణి పేదల కోసం కాదు..పెద్దల కోసం: ఈటల రాజేందర్
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల కోసం కాదు.. పెద్దల కోసమే ధరణి తీసుకొచ్చిండు ఈటల అన్నారు. భూములు అమ్మవద్దన్న ప్రభుత్వం ఈ రోజు భూములు ఎలా అమ్ముతున్నారని ఈటల ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ పడిపోలేదని చెప్పడానికి ఎకరా వంద కోట్లు అని ప్రచారం చేసుకోవడానికి చేస్తున్నారని.. ఫార్మా కంపెనీలకు భూముల సేకరణకు ఎంత పరిహారం ఇస్తున్నారని ప్రశ్నించారు.