Delhi: మొదటి రెండు గంటల్లో 8శాతం పోలింగ్..ఓటేసిన ప్రముఖులు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొదటి రెండు గంటల్లో దాదాపు 8.10 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటూ మరికొంత మంది ప్రముఖులు ఓటేశారు.